యూపీలో ఘోర ప్రమాదం... ఏడుగురు మృతి
యూపీలో ఘోర ప్రమాదం... ఏడుగురు మృతి - Raod Accident
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు ట్రక్కును ఢీ కొంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 34 మంది తీవ్రంగా గాయపడ్డారు.
యూపీలో ఘోర ప్రమాదం... ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్ మెయిన్పురి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లఖ్నవూ హైవేపై బస్సు-ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 34 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వేగంగా వస్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కుపైకి దూసుకురావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Last Updated : Apr 21, 2019, 9:43 AM IST