తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజస్థాన్​ నుంచి దిల్లీకి రైతుల 'మహా ర్యాలీ' - Rajastan farmers protest against central polices

రాజస్థాన్​ జైపుర్ జిల్లా డూడూ ప్రాంత రైతులు "ఛలో దిల్లీ" కార్యక్రమం తలపెట్టారు. కేంద్రప్రభుత్వ పంట కొనుగోళ్ల విధానానికి నిరసనగా ఈ యాత్ర ప్రారంభించారు.

Rajastan farmers who set out for Delhi to protest central policies
కేంద్ర విధానాలను నిరసిస్తూ దిల్లీకి బయలుదేరిన రైతులు

By

Published : Jul 8, 2020, 2:29 PM IST

ఆరుగాలం శ్రమించి, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్​తో రాజస్థాన్​ జైపుర్​ జిల్లా డూడూ ప్రాంత రైతులు 'ఛలో దిల్లీ' కార్యక్రమం తలపెట్టారు. కేంద్రప్రభుత్వానికి తమ గోడు వినిపించేందుకు డూడూ నుంచి ర్యాలీగా హస్తిన బయలుదేరారు.

కేంద్ర విధానాన్ని నిరసిస్తూ దిల్లీకి బయలుదేరిన కర్షకులు
దీనంగా చూస్తున్న కర్షకుడు

'మొత్తం 26.75 లక్షల టన్నుల శెనగ పంటలో కేంద్రం 6 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఇది 'ఆత్మనిర్భర్​ భారత్' నినాదానికి వ్యతిరేకం' అని వాపోయాడు కిసాన్ మహా పంచాయత్ ప్రతినిధి రామ్​పాల్​ జాట్.

మండుటెండలో రైతుల నిరసన
రహదారిపై రైతుల నిరసన
ఓ రైతు ఆవేదనను వింటున్న రైతులు

ఇదీ చూడండి:గాంధీలకు షాక్.. రాజీవ్ ఫౌండేషన్​పై విచారణకు కమిటీ

ABOUT THE AUTHOR

...view details