తెలంగాణ

telangana

By

Published : Jul 26, 2019, 5:46 PM IST

ETV Bharat / bharat

పార్లమెంటు ప్రాంగణంలో మోదీ 'హరితహారం'

లోక్​సభ సచివాలయం శుక్రవారం 'మొక్కలు నాటే కార్యక్రమం' నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటు ఆవరణలో మొక్కలు నాటారు. కేంద్రమంత్రులు రాజ్​నాథ్​సింగ్, అమిత్​షా, కాంగ్రెస్ నేత అధిర్​ రంజన్ చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లోక్​సభ సచివాలయంలో 'మొక్కలు' నాటిన మోదీ

పార్లమెంటు ప్రాంగణంలో 'మొక్కలు' నాటిన మోదీ

లోక్​సభ సచివాలయం నిర్వహించిన 'మొక్కలు నాటే కార్యక్రమం'లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ప్రధానితో పాటు కార్యక్రమంలో లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్​ లోక్​సభా పక్షనేత అధిర్ రంజన్​ చౌదరి పాల్గొన్నారు.

పార్లమెంటు ప్రాంగణంలో మోదీ సహా వీరంతా మొక్కలను నాటారు.

ఇదీ చూడండి: మోదీ 2.0 సర్కారు 50 రోజుల ప్రోగ్రెస్​ కార్డ్

ABOUT THE AUTHOR

...view details