తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెంకయ్యనాయుడుతో ప్రధాని మోదీ సమావేశం - modi went to vice president home

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. నవరాత్రి పూజల సందర్భంగా ఇద్దరూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

వెంకయ్యనాయుడుతో ప్రధాని మోదీ సమావేశం

By

Published : Oct 2, 2019, 5:29 AM IST

Updated : Oct 2, 2019, 8:20 PM IST

వెంకయ్యనాయుడుతో ప్రధాని మోదీ సమావేశం

నవరాత్రి పూజలు ప్రారంభమైన సందర్భంగా మంగళవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పండగ వేళ ఇరు నేతలూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం సుమారు గంటసేపు ఇరు నేతలు సమావేశమయ్యారు.

అమెరికా పర్యటన విశేషాలను మోదీ ఉపరాష్ట్రతికి వివరించారు. వెంకయ్యనాయుడు సతీమణి ఉష, కుమార్తె దీప, కుటుంబ సభ్యులతో మోదీ కొంత సమయం గడిపారు.

ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

Last Updated : Oct 2, 2019, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details