తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీతో హసీనా భేటీ- రక్షణ సహా వివిధ అంశాలపై చర్చ - మోదీ- హసీనా ద్వైపాక్షిక సమావేశం

నాలుగు రోజుల భారత్​ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్​ ప్రధాని హసీనా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రక్షణ, భద్రత సహా వివిధ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.

మోదీతో హసీనా భేటీ- రక్షణ సహా వివిధ అంశాలపై చర్చ

By

Published : Oct 5, 2019, 1:25 PM IST

మోదీతో హసీనా భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా వివిధ అంశాలపై చర్చించారు.

రక్షణ, భద్రత, వాణిజ్యం సహా అనేక అంశాలపై ప్రధానులిద్దరూ చర్చించినట్టు అధికార వర్గాల సమాచారం.

అంతకుముందు భారత విదేశాంగమంత్రి జయ్​శంకర్​తో భేటీ అయ్యారు హసీనా.

నాలుగు రోజుల పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్​ ప్రధాని గురు, శుక్రవారాల్లో ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:-ముంబయి: 2,600 వృక్షాల రక్షణకై ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details