తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2019, 11:50 AM IST

ETV Bharat / bharat

మరోసారి హద్దు మీరిన పాక్​.. కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి

జమ్ముకశ్మీర్ మాఛిల్​ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ కాల్పులు జరిపింది. ఆ దేశ సైన్యం జరిపిన దాడిలో ఓ వ్యక్తి మరణించగా, మరో ఐదుగురు పౌరులు గాయపడ్డారు. భద్రతాదళాలు పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టాయి.

మరోసారి హద్దు మీరిన పాక్​.. కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ మాఛిల్​ సెక్టార్​ వద్ద నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ దుశ్చర్యకు ఓ పౌరుడు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. దీటుగా స్పందించిన భారత భద్రతాదళాలు పాక్ దాడులను తిప్పికొట్టాయి.

ABOUT THE AUTHOR

...view details