ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న పోలింగ్ కేంద్రంగా రికార్డు సృష్టించింది హిమాచల్ ప్రదేశ్లోని ఓ పోలింగ్ కేంద్రం. లాహౌల్-స్పితి జిల్లాలోని తాషిగంగ్ గ్రామంలోని పోలింగ్ కేంద్రం సముద్ర మట్టానికి 15వేల256 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కేంద్రంలో 49 మంది నేడు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ప్రపంచంలో ఎత్తయినదిగా రాష్ట్రంలోని హిక్కిం పోలింగ్ కేంద్రం ఉండేదని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ స్థానాన్ని 2017 శాసనసభ ఎన్నికల్లో తాషిగంగ్ ఆక్రమించిందని రాష్ట్ర అసిస్టెంట్ ఎన్నికల అధికారి హర్బన్స్ లాల్ ధిమన్ చెప్పారు.
కేంద్రానికి 16 మంది ఓటర్లే