తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.

By

Published : Sep 17, 2020, 8:09 AM IST

Updated : Sep 17, 2020, 10:03 AM IST

One identified terrorist has been neutralised in the ongoing encounter in Srinagar
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఓ ముష్కరుడు హతం

జమ్ముకశ్మీర్ శ్రీనగర్​లో ఎన్​కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బాటామాలు ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టిన బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు.

సైనికులు ఎదురుకాల్పులు జరపగా ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఆ ప్రాంతాన్ని బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం

ఇదీ చూడండి:మోదీ చిత్రానికి ప్రాణం పోసిన సాఫ్ట్​వేర్ ఇంజినీర్

Last Updated : Sep 17, 2020, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details