తెలంగాణ

telangana

By

Published : Sep 26, 2019, 7:30 PM IST

Updated : Oct 2, 2019, 3:18 AM IST

ETV Bharat / bharat

ఇంజినీరింగ్​ విద్యలో సంస్కృత భాష!

తమిళనాడులోని అన్నా విశ్వవిద్యాలయంలో సంస్కృత భాషను ప్రవేశపెట్టారు అధికారులు. ఇంజినీరింగ్​ విద్యలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి తత్వశాస్త్రం, భగవద్గీత బోధించనున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు నేతలు వ్యతిరేకించారు.

ఇంజినీరింగ్​ విద్యలో సంస్కృత భాష!

తమిళనాడులోని అన్నా విశ్వవిద్యాలయం.. ఈ విద్యా సంవత్సరం నుంచి సంస్కృత భాషను ప్రవేశపెట్టింది. ఇంజినీరింగ్ విద్యలో భాగంగా 2019-20 విద్యాసంవత్సరానికి తత్వశాస్త్రం, భగవద్గీతను బోధించనుంది.

విద్యార్థులు తమ అభీష్టం మేరకు ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకునే సౌకర్యం ఉంటుందని ఉపకులపతి సూరప్ప తెలిపారు.

అయితే ఈ నిర్ణయంపై పలువురు రాజకీయ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సంస్కృత భాషను తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నమేనని డీఎంకే అధినేత స్టాలిన్ విమర్శించారు.

ఇదీ చూడండి:'కశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేయండి'

Last Updated : Oct 2, 2019, 3:18 AM IST

ABOUT THE AUTHOR

...view details