ఒడిశా తీరంలో ఈ ఏడాది అంతర్జాతీయ సైకత కళా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పూరీ జిల్లాలోని కోనార్క్ చంద్రభాగ బీచ్లో సైకత కళాకారులు రూపొందించిన శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణ మార్పులు, కాలుష్యం, కొవిడ్ వంటి పులు థీమ్లతో సందేశం అందించారు.
కరోనా, వాతావరణ మార్పులపై సైకత శిల్పం కొవిడ్ ప్రభావం..
ప్రతిఏటా సైకత కళా ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి కళాకారులు హాజరవుతారు. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి విదేశీయులు హాజరవ్వలేదు. 70 మంది భారతీయ కళాకారులు మాత్రమే హాజరయ్యారు.
పర్యావరణ మార్పులపై రూపొందించిన సైకత శిల్పం థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ తర్వాతే సందర్శకులను అనుమతిస్తున్నారు.
థర్మల్ స్క్రీనింగ్ చేస్తోన్న సిబ్బంది ఇదీ చూడండి: గణేశుడికి ఆ తల ఎలా వచ్చింది?