తెలంగాణ

telangana

By

Published : Jan 18, 2020, 3:28 PM IST

Updated : Jan 18, 2020, 7:51 PM IST

ETV Bharat / bharat

నిర్భయ దోషి పిటిషన్​పై ఈనెల 20న సుప్రీంలో విచారణ

నిర్భయ అత్యాచార కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన పవన్​ ​గప్తా పిటిషన్​పై ఈ నెల 20న  విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.

Nirbhaya case: SC to hear on Jan 20 convict's plea against HC order rejecting his juvenility claim
నిర్భయ నిందితుడి పిటిషన్​పై సుప్రీం విచారణ

నిర్భయ దోషి పిటిషన్​పై ఈనెల 20న సుప్రీంలో విచారణ

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్న వేళ.. వీరిలో ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 20న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

2012 డిసెంబర్​లో నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌ను అంటూ చేసిన వాదనను దిల్లీ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దోషుల్లో ఒకరైన పవన్‌ కుమార్ గుప్తా సుప్రీంకోర్టును శుక్రవారం ఆశ్రయించారు.

ఈ పిటిషన్​పై సుప్రీం న్యాయమూర్తులు ఆర్​ భానుమతి, అశోక్​ భూషణ్​​, ఏ ఎస్​ బోపన్నలతో కూడిన ధర్మాసనం వాదనలు విననుంది.

ఇదీ చదవండి:వందేళ్లుగా ఆ గ్రామ ప్రజలు సంక్రాంతికి దూరం!

Last Updated : Jan 18, 2020, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details