నిర్భయ దోషులకు దిల్లీ కోర్టు తాజా డెత్ వారెంట్లు జారీ చేసింది. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు మరణ శిక్ష అమలు చేయాలని పేర్కొంది. దోషుల్లో ఒకడైన ముకేశ్ సింగ్ క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో తాజాగా దిల్లీ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది.
ఫిబ్రవరి 1న నిర్భయ దోషులకు ఉరి - NIRBHAYA

ఫిబ్రవరి 1న నిర్భయ దోషులకు ఉరి
16:51 January 17
ఫిబ్రవరి 1న నిర్భయ దోషులకు ఉరి
Last Updated : Jan 17, 2020, 5:08 PM IST