తెలంగాణ

telangana

By

Published : Oct 25, 2020, 2:19 PM IST

Updated : Oct 25, 2020, 6:40 PM IST

ETV Bharat / bharat

మైసూర్​ ప్యాలెస్​లో ఘనంగా 'ఆయుధ పూజ'

కర్ణాటకలోని మైసూర్​ ప్యాలెస్​లో దసరా పర్వదినం సందర్భంగా ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. మాహారాజ యదువీర్ కృష్ణదత్త​ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Mysuru Dasara
మైసూర్​ ప్యాలస్​లో ఘనంగా 'ఆయుధ పూజ'

కర్ణాటక రాష్ట్ర పండుగ అయిన దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నవరాత్రుల్లో చివరి రోజున మైసూర్​ ప్యాలెస్​ ఆవరణలో ఆయుధ పూజ నిర్వహించారు. అన్ని రకాల ఆయుధాలు, ఫిరంగులు, వస్తువులు, వాహనాలు, రథాలను ఒక దగ్గర పెట్టి ఆయుధ పూజ చేశారు మైసూర్​ మహారాజ యదువీర్ కృష్ణదత్త చమరాజా వడయార్​.

ఆయుధ పూజ నిర్వహిస్తున్న మహారాజ యాదువీర్​
మైసూర్​ ప్యాలస్​లోని ఫిరంగులు
ఆయుధ పూజలో పాల్గొన్న గజరాజు
మైసూర్​ ప్యాలస్​లో ఘనంగా 'ఆయుధ పూజ'
యదువీర్
యదువీర్​కు గజరాజు వందనం
యుదువీర్​ కృష్ణదత్త
గజరాజులకు పూజలు
యదువీర్​ కృష్ణదత్త
సవారీకి సిద్ధం
గజరాజులకు హారతి
Last Updated : Oct 25, 2020, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details