ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత సమస్యతో లఖ్నవూలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు.
ములాయంకు అస్వస్థత- ఆస్పత్రిలో చేరిక - Mulayam news
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదర, మూత్ర సంబంధిత సమస్యలతో లఖ్నవూలోని మేదాంత ఆస్పత్రిలో చేరినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ములాయం సింగ్కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
ప్రస్తుతం ఆయనకు పలు పరీక్షలు నిర్వహించి, పర్యవేక్షణలో ఉంచారు వైద్యులు.
ఇదీ చూడండి: 10 కోట్ల టీకాలు సిద్ధం చేస్తున్న సీరం- ధర..?