అయోధ్య తీర్పు నేపథ్యంలోమధ్యప్రదేశ్లోని సున్నిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ.. వాట్సాప్ను వినియోగించిన ఐదుగురు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
జబల్పుర్ లోని సున్నిత ప్రాంతాల్లో పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన ఉన్నతాధికారులకు.. వీరు వాట్సాప్ వినియోగిస్తూ కనిపించారు. ఈ నేపథ్యంలో అనర్హత వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.