తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రంప్​తో ఫోన్లో సంభాషించిన మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో ఫోన్​లో సంభాషించారు ప్రధాని నరేంద్ర మోదీ. దాదాపు 30 నిమిషాల పాటు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలను చర్చించినట్లు ట్వీట్​ చేశారు మోదీ.

By

Published : Aug 19, 2019, 10:11 PM IST

Updated : Sep 27, 2019, 2:10 PM IST

ట్రంప్​తో ఫోన్లో సంభాషించిన మోదీ

ఆర్టికల్‌ 370 రద్దు అనంతర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ....అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్​లో మాట్లాడారు. దాదాపు 30 నిమిషాలపాటు సంభాషించారు. ఈ మేరకు ట్విట్‌ చేశారు ప్రధాని. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలను చర్చించినట్లు చెప్పారు. ఈ సంభాషణ స్నేహపూర్వకంగా సాగినట్లు మోదీ తెలిపారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం నియంత్రణ, హింస, తీవ్రవాదం లేని వాతావరణం ఏర్పాటు ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావించినట్లు చెప్పారు.

Last Updated : Sep 27, 2019, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details