తెలంగాణ

telangana

బావిలో శవాలుగా తేలిన తల్లి, నలుగురు కుమార్తెలు

మహారాష్ట్ర బుల్దానా జిల్లా మాలేగావ్​లో విషాద ఘటన జరిగింది. తల్లితో సహా నలుగురు కూతుళ్లు బావిలో శవాలుగా తేలారు. వారిది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

By

Published : Sep 23, 2019, 2:24 PM IST

Published : Sep 23, 2019, 2:24 PM IST

Updated : Oct 1, 2019, 4:49 PM IST

బావిలో శవాలుగా తెలిన తల్లి, నలుగురు కూతుళ్లు

బావిలో శవాలుగా తేలిన తల్లి, నలుగురు కుమార్తెలు

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో విషాదం జరిగింది. మెహ్‌కర్ తాలూకా మాలేగావ్‌లో ఓ తల్లి, తన నలుగురి కూతుళ్లతో కలిసి బావిలో శవాలుగా తేలారు. సోమవారం ఉదయం వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది.

విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. అయితే వీరంతా ఆత్మహత్య చేసుకున్నారా.. లేక ఎవరైనా చంపి బావిలో పడేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: ఒకే కార్డుపై ఆధార్​, పాస్​పోర్ట్, డ్రైవింగ్​ లైసెన్స్​!

Last Updated : Oct 1, 2019, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details