తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో మరో ప్రమాదం.. ఆరుగురు నేపాలీలు మృతి

Unidentified assailants shot dead a man who was travelling in an SUV in Delhi's Rohini area on Wednesday night.

By

Published : Feb 20, 2020, 9:17 AM IST

Updated : Mar 1, 2020, 10:21 PM IST

Six Nepalese killed in road accident at Omalur in Salem district of Tamil Nadu
తీర్థయాత్రకు వచ్చి అనంతలోకాలకు

09:29 February 20

తీర్థయాత్రకు వచ్చి అనంతలోకాలకు

తమిళనాడులో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్​ బస్సు, సేలం నుంచి నేపాల్​కు వెళుతున్న తీర్థయాత్ర బస్సును ఢీకొట్టింది. సేలం జిల్లా ఓమలూరు వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా నేపాాల్​ పౌరులుగా గుర్తించారు పోలీసులు. తీర్థయాత్రల కోసం తమిళనాడుకు వచ్చినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అధికారులు.   

09:13 February 20

తమిళనాడులో మరో ప్రమాదం.. ఆరుగురు మృతి

తీర్థయాత్రకు వచ్చి అనంతలోకాలకు

తమిళనాడు సేలం జిల్లా ఓమలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు-టెంపో వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతులు నేపాల్ వాసులుగా గుర్తింపు

Last Updated : Mar 1, 2020, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details