దేశవ్యాప్తంగా జరిగిన వేరువేరు ప్రమాదాల్లో 16 మంది వలసకూలీలు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లోని గుణా జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది చనిపోయారు. ముంబయి నుంచి వలస కూలీలతో ఉత్తర్ప్రదేశ్కు వెళుతున్న ట్రక్కును బస్సు ఢీ కొనగా ఈ ప్రమాదం జరిగింది. మరో 54 మంది గాయడ్డారు. వారిని గుణా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరో ప్రమాదం...