తెలంగాణ

telangana

జమ్ముకశ్మీర్​లో పేలిన మందుపాతర... జవాన్లకు గాయాలు

By

Published : Jan 3, 2020, 7:00 PM IST

జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలో మందుపాతర పేలి నలుగురు జవానులు గాయపడ్డారు. నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఈ పేలుడులో లెఫ్టినెంట్​ కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Lieutenant among 4 injured in mine blast along LoC in J-K's Rajouri
జమ్ముకశ్మీర్​లో పేలిన మందుపాతర... నలుగురికి గాయాలు

జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో మందుపాతర పేలి లెఫ్టెనెంట్​ సహా నలుగురు సైనికులు గాయపడ్డారు.

నౌషేరా సెక్టార్​లోని కలాల్​ ప్రాంతంలో సైనికులు పెట్రోలింగ్​ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన జవాన్లను సైనిక ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:బాణసంచా కర్మాగారంలో మంటలు.. నలుగురు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details