తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ భారత పౌరసత్వంపై ఆర్​టీఐ దరఖాస్తు - File RTI in Thrissur on pm modi's citizenship

ప్రధాని నరేంద్ర మోదీ భారత పౌరులేనా..? కాదా..?  అనే సమాచారం కోరుతూ కేరళలోని ఓ మున్సిపాలిటీలో ఆర్​టీఐ దరఖాస్తు దాఖలైంది.

kerala-thrissure-man-rti-application-seeks-proof-of-pm-modis-citizenship
మోదీ భారత పౌరసత్వంపై ఆర్​టీఐ దరఖాస్తు

By

Published : Jan 17, 2020, 5:52 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ భారత పౌరసత్వంపై వివరాలు కోరుతూ కేరళకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు.

ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులా..? కాదా..? అనే సమాచారాన్ని తెలపాలని జోష్​ కల్లువీట్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేశాడు. త్రిస్సూర్​ చలక్కుడికి చెందిన జోష్ జనవరి 13న స్థానిక మున్సిపాలిటిలో పబ్లిక్​ ఇన్​ఫర్మేషన్​ అధికారి​ వద్ద దరఖాస్తు దాఖలు చేశాడు​.

ఇదీ చదవండి:రక్తదానంతో సాటి శునకం ప్రాణం నిలిపిన 'రానా'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details