తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​ షోపియాన్ జిల్లాలో భద్రతాదళాలకు, ముష్కరులకు మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.

By

Published : Jun 23, 2019, 8:30 AM IST

Updated : Jun 23, 2019, 11:15 AM IST

భద్రతాదళాల చేతిలో ఇద్దరు ముష్కరులు హతం

కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ షోపియాన్​ జిల్లా కీగమ్​లోని దరమ్​దోరాలో ఈరోజు తెల్లవారుజామున ఎన్​కౌంటర్​ జరిగింది. ఎదురుకాల్పుల్లో భద్రతాదళాలు నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి.

దరమ్​దోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. వీరిపై ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీటుగా బదులిచ్చిన భద్రతా దళాలు నలుగురు తీవ్రవాదులను హతమార్చాయి.

ఇదీ చూడండి: యోగా అవార్డు విజేతలకు మోదీ అభినందనలు

Last Updated : Jun 23, 2019, 11:15 AM IST

ABOUT THE AUTHOR

...view details