తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో 10 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 34 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

By

Published : Mar 2, 2019, 8:24 AM IST

Updated : Mar 2, 2019, 1:48 PM IST

కశ్మీర్​లో రోడ్డు ప్రమాదం

జమ్ముకశ్మీర్​లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉద్ధంపూర్‌, కిశ్వారా, రంబన్​ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 34 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

సురిన్సర్​ నుంచి శ్రీనగర్​ వెళ్తోన్న బస్సు ఛందే గ్రామం వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కరే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు.

కశ్మీర్​లో రోడ్డు ప్రమాదం
Last Updated : Mar 2, 2019, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details