తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోయలో పడ్డ కారు.. 9 మంది మృతి - కశ్మీర్​ కారు ప్రమాదంలో 9మంది మృతి

Seven dead as passenger vehicle falls into gorge in J-K's Kathua
జమ్ము కశ్మీర్​లో లోయలో పడ్డ కారు ... 9మంది మృతి

By

Published : Feb 22, 2020, 8:49 PM IST

Updated : Mar 2, 2020, 5:28 AM IST

21:01 February 22

లోయలో పడ్డ కారు- 9మంది మృతి

జమ్ము కశ్మీర్ కతువాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు 300 అడుగుల లోతైన లోయలో బస్సు పడిపోవడం వల్ల తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు.  

శనివారం సాయంత్రం 5.30 గంటలకు మారుమూల గ్రామమైన మల్లార్​లో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు బాధితులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  

20:45 February 22

లోయలో పడ్డ కారు.. 9 మంది మృతి

జమ్ము కశ్మీర్​లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కథువా జిల్లాలో మల్లార్​ గ్రామం వద్ద అదుపుతప్పిన కారు 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించారు. 

Last Updated : Mar 2, 2020, 5:28 AM IST

ABOUT THE AUTHOR

...view details