తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కీలక పదవికి జైలు నుంచే ఎన్నికైన లాలూ - లాలూ ప్రసాద్​ యాదవ్

ఆర్​జేడీలోని కీలక పదవికి జైలు నుంచే ఎన్నికయ్యారు లాలూ ప్రసాద్​ యాదవ్​. పార్టీ అధ్యక్షుడిగా ఆయన బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టడం లాలూకిది వరుసగా 11వ సారి.

Jailed Lalu re-elected RJD chief
కీలక పదవికి జైలు నుంచే ఎన్నికైన లాలు

By

Published : Dec 3, 2019, 5:55 PM IST

పశుదాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్​ యాదవ్​.. రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ) అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. ఆయన ఈ బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా 11వ సారి.

లాలూ తనయులు.. తేజస్వీ యాదవ్​, తేజ్​ ప్రతాప్​ యాదవ్​ ఆయన నామినేషన్​ పత్రాలను పట్నాలోని ఆర్​జేడీ ప్రధాన కార్యాలయంలో సమర్పించారు. అనంతరం అధ్యక్ష పదవికి లాలూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రకటించింది​.

1997లో ఆర్​జేడీ పార్టీని స్థాపించారు లాలూ ప్రసాద్ యాదవ్.

ABOUT THE AUTHOR

...view details