కశ్మీరీ వేర్పాటువాది గిలానీ ఆస్తులు జప్తు
1996-97, 2001-02లో 3కోట్ల 62లక్షల రూపాయలు చెల్లించకపోవడం వల్ల దిల్లీ మాల్వియానగర్లోని గిలానీ నివాసాన్ని స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ.
1996-97, 2001-02లో 3కోట్ల 62లక్షల రూపాయలు చెల్లించకపోవడం వల్ల దిల్లీ మాల్వియానగర్లోని గిలానీ నివాసాన్ని స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ.
మార్చిలో గిలానీపై ఉన్న 10వేల డాలర్ల అక్రమ నగదు నిల్వ కేసుకు సంబంధించి 14లక్షల రూపాయల జరిమానా విధించింది ఈడీ.