దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 93,337 కేసులు నమోదయ్యాయి. మరో 1247 మంది చనిపోయారు. కేసుల సంఖ్య 53 లక్షల మార్కును దాటింది. మృతుల సంఖ్య 85,619కి పెరిగింది.
ఒక్కరోజులో 93,337 కరోనా కేసులు, 1247 మరణాలు - కరోనా వైరస్ చైనా
భారత్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 93,337 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 1,247 మంది ప్రాణాలు కోల్పోయారు.
![ఒక్కరోజులో 93,337 కరోనా కేసులు, 1247 మరణాలు DAILY CORONA VIRUS CASES](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8855270-thumbnail-3x2-corona.jpg)
కరోనా కేసులు
రికవరీ రేటు 79.28శాతానికి పెరిగింది. మరణాలు రేటు 1.61శాతానికి తగ్గింది.
Last Updated : Sep 19, 2020, 10:09 AM IST