తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నారీశక్తి కొత్త రికార్డ్

భారత మహిళలు సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. హరియాణా పానిపత్​లో ఒకేసారి 50వేల మంది పరిగెత్తి జపాన్​ పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు.

By

Published : Mar 8, 2019, 5:26 PM IST

నారీశక్తి కొత్త రికార్డ్

ప్రపంచ మహిళా దినోత్సవం రోజున భారత వనితలు సత్తా చాటారు. పానిపత్​లో 50వేల మంది ఒకేసారి పరిగెత్తి చరిత్ర సృష్టించారు.

నారీశక్తి కొత్త రికార్డ్

జపాన్​లో ఒకేసారి 25వేల మంది మహిళలు పరిగెత్తి గతంలో రికార్డ్​ సృష్టించారు. ఇప్పుడు హరియాణాలో అందుకు రెట్టింపు సంఖ్యతో వనితలు పాల్గొనడం విశేషం.
ఈ కార్యక్రమాన్ని అమర జవాన్లకు అంకితం చేస్తూ జెండా ఊపి పరగు పందెం ప్రారంభించారు హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.

పరుగులో పాల్గొన్న మహిళలందరూ గులాబీ రంగు దుస్తులు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details