తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 24 గంటల్లో 15,413 కరోనా కేసులు

భారత్​లో కరోనా మహమ్మారి వ్యాప్తి అధికమవుతోంది . మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 15,413 కేసులు నమోదయ్యాయి. మరో 306 మంది వైరస్​కు బలయ్యారు.

By

Published : Jun 21, 2020, 9:30 AM IST

Updated : Jun 21, 2020, 9:39 AM IST

INDIA CASES RAISE TO 15,413
దేశంలో 24 గంటల్లో 15,413 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తికి ఎన్ని చర్యలు చేపట్టినా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 15,413 కేసులు నమోదయ్యాయి. 306 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో కరోనా వివరాలు

మహారాష్ట్రలో అత్యధికంగా 1,28,205 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 56,845, దిల్లీలో 56,746, గుజరాత్​లో 26,737 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:18వేల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగాసనాలు

Last Updated : Jun 21, 2020, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details