తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ లేఖ - CORONA DEATH TOLL

చైనాను చిదిమేస్తున్న కరోనా వైరస్​పై పోరాటానికి చైనాకు సహకరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​కు లేఖ రాశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

In letter to President Xi, PM Modi offers India's help to deal with coronavirus outbreak
కరోనా ఎఫెక్ట్​: చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ లేఖ

By

Published : Feb 9, 2020, 4:58 PM IST

Updated : Feb 29, 2020, 6:38 PM IST

చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ లేఖ

కరోనా వైరస్​పై సానుభూతి తెలుపుతూ చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. విషాదకర సమయంలో చైనాకు భారత్​ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

చైనాలోని 650మంది భారతీయుల తరలింపునకు సహాయం చేసినందుకు జిన్​పింగ్​కు ధన్యవాదాలు తెలిపారు మోదీ.

ప్రాణాంతక వైరస్​తో ఇప్పటికే 811 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 37వేల 198మందికి వైరస్​ సోకినట్టు చైనా అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:- కరోనా వ్యాక్సిన్​ కోసం ప్రపంచ శాస్త్రవేత్తల పరిశోధనలు

Last Updated : Feb 29, 2020, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details