తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జోధ్​పూర్​లో కూలిన మిగ్-27 యుద్ధ విమానం

రాజస్థాన్ జోధ్​పూర్​లో భారత మిగ్​-27 యుద్ధ విమానం కుప్పకూలింది. రోజూవారీ కార్యకలపాలు నిర్వహిస్తుండగా ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

By

Published : Mar 31, 2019, 1:54 PM IST

Updated : Mar 31, 2019, 2:06 PM IST

కుప్పకూలిన భారత మిగ్-27 యుద్ధ విమానం

భారత మిగ్​-27 యుద్ధ విమానం కుప్పకూలింది. రాజస్థాన్​ నుంచి రోజూవారీ కార్యకలాపాలు నిర్వహించేందుకు బయలుదేరిన కొద్ది సేపటికే శివగంజ్​లోని సిరోహి సమీపంలో కూలిపోయింది.

పైలట్​ సురక్షితంగా బయటపడ్డారు. ఇంజిన్​లో సాంకేతిక సమస్య తలెత్తడమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

కుప్పకూలిన భారత మిగ్-27 యుద్ధ విమానం

ఇదీ చూడండి:"పాక్​ అర్థవంతమైన చర్యలు తీసుకోవాలి"

Last Updated : Mar 31, 2019, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details