తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోయలో పడ్డ బస్సు - 12మంది మృతి - చంబా జిల్లా

హిమాచల్ ప్రదేశ్​లోని చంబా జిల్లా పంజ్​పులా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 12మంది మృతి చెందారు. 20మందికి తీవ్రగాయాలయ్యాయి.

లోయలో పడ్డ బస్సు - ఎనిమిది మంది మృతి

By

Published : Apr 27, 2019, 9:41 PM IST

Updated : Apr 27, 2019, 10:42 PM IST

హిమాచల్​ ప్రదేశ్​లో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. 20మందికి తీవ్రగాయాలయ్యాయి.

పఠాన్​కోట్​ నుంచి డల్హౌసీకి వెళ్తున్న బస్సు చంబా జిల్లా పంజ్​పులా వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను డల్హౌసీ సీహెచ్​సీకి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం చంబా జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Apr 27, 2019, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details