క్లోమ గ్రంథి వ్యాధి వల్ల పలుమార్లు విదేశాల్లో చికిత్స పొందారు పారికర్.ముంబయి, దిల్లీల్లోని ప్రముఖ ఆసుపత్రుల్లోనూ వైద్యం చేయించుకున్నారు. అయినా వ్యాధి నయమవలేదు. 63ఏళ్ల వయసులో నేడుకన్నుమూశారు.
గోవా సీఎం మనోహర్ పారికర్ కన్నుమూత - మనోహర్ పారికర్
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతి చెందారు. కొంతకాలంగా ఆయన క్లోమగ్రంధి వ్యాధితో బాధపడుతున్నారు.
![గోవా సీఎం మనోహర్ పారికర్ కన్నుమూత](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2720188-432-864a2c68-3644-4de8-b084-decb2a5e6b8d.jpg)
గోవా సీఎం పారికర్ మృతి
గోవా సీఎం మనోహర్ పారికర్ కన్నుమూత
రాష్ట్రపతి సంతాపం..
పారికర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.జీవితం మొత్తం ఆయనప్రజల కోసమే కష్టపడ్డారని అన్నారు. దేశానికి, గోవా ప్రజలకు పారికర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ట్వీట్ చేశారు.
Last Updated : Mar 17, 2019, 10:17 PM IST