తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2019, 7:41 PM IST

Updated : Nov 16, 2019, 8:17 PM IST

ETV Bharat / bharat

కశ్మీర్​: ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు

జమ్ముకశ్మీర్​లో రెండు వేర్వేరు చోట్ల ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులు పోలీసులకు పట్టుబడ్డారు.  వీరంతా లష్కేరే తోయిబా ఉగ్రసంస్థకు పనిచేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

జమ్ముకశ్మీర్​లో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు

జమ్ముకశ్మీర్​ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను రెండు వేర్వేరు చోట్ల పోలీసులు అరెస్టు చేశారు. బారాముల్లా జిల్లా సోపోర్ వద్ద పట్టుబడిన హిలాల్​ అహ్మద్​, సాహిల్​ నజీర్​, పీర్​జాదా మహ్మద్​ జహీర్​లు..స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కుప్వారా బైపాస్​ చెక్​పాయింట్​ వద్ద అరెస్టు చేసిన మరో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కోసం పని చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరి వద్ద నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : అయ్యప్ప నామస్మరణలో శబరిమల.. తెరుచుకున్న ఆలయం

Last Updated : Nov 16, 2019, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details