దాతల పేర్లను తెలుసుకునేందుకే ఎలక్టోరల్ బాండ్స్ను తీసుకొచ్చారని భాజపా ప్రభుత్వాన్ని విమర్శించారు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం. దాతల పేర్లు బ్యాంకులకు తెలిస్తే.. ప్రభుత్వానికి తెలిసినట్లేనని తెలిపారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జైలులో ఉన్న ఆయన.. కుటుంబ సభ్యుల ద్వారా ఎలక్టోరల్ బాండ్స్పై స్పందించారు.