తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లేహ్​లో భూకంపం.. 5.1 తీవ్రత నమోదు

లద్దాఖ్​లోని లేహ్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది.

By

Published : Oct 6, 2020, 8:03 AM IST

Earthquake of 5.4 magnitude rocks Ladakh's Leh
లేహ్​లో భూకంపం.. 5.1 తీవ్రత నమోదు

లద్దాఖ్​లోని లేహ్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. ఈ ఉదయం 5.13 గంటలకు భూప్రకంపనలు రాగా.. ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే... ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

సెప్టెంబర్​ 26న కూడా లద్దాఖ్​లో 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

ABOUT THE AUTHOR

...view details