తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సొమ్మసిల్లి పడిన కేంద్ర మంత్రి- ఆస్పత్రిలో చేరిక

కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ ఆసుపత్రిలో చేరారు. చక్కెర స్థాయులు పడిపోయిన ఆయనను అత్యవసర చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

By

Published : Jan 3, 2021, 3:11 PM IST

Updated : Jan 3, 2021, 8:14 PM IST

Central minister Sadananda Gowda admitted to hospital
'కేంద్ర మంత్రి డీ.వీ.సదానందకు అస్వస్థత'

కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడ అస్వస్థతకు గురయ్యారు. చక్కెర స్థాయులు పడిపోయి సొమ్మసిల్లగా.. హుటాహుటిన చిత్రదుర్గ జిల్లాలోని బసవేశ్వర ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. బెంగళూరులోని ఓ ఆసుపత్రికి జీరో ట్రాఫిక్​ మార్గంలో అంబులెన్స్​లో తీసుకెళ్లారు.

కేంద్ర మంత్రి సదానంద గౌడకు అస్వస్థత

సదానంద గౌడ.. కర్ణాటక నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇదీ చదవండి:'టీకాల అనుమతి కొవిడ్​ పోరులో గొప్ప మలుపు'

Last Updated : Jan 3, 2021, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details