తెలంగాణ

telangana

ఆ ప్రాంతంలో 2 కి.మీ. వెనక్కిమళ్లిన చైనా బలగాలు

By

Published : Jul 8, 2020, 1:55 PM IST

Updated : Jul 8, 2020, 3:52 PM IST

సరిహద్దు ఉద్రిక్తతలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. భారత్​-చైనా సైనికాధికారుల చర్చల తర్వాత పురోగతి కనిపిస్తోంది. బలగాల ఉపసంహరణలో భాగంగా.. గల్వాన్ లోయలోని పెట్రోలింగ్​ పాయింట్​ 15 నుంచి చైనా సైన్యం సుమారు 2 కి.మీ. మేర వెనక్కిమళ్లింది. భారత్​ కూడా సైన్యాన్ని వెనక్కి రప్పించినట్లు తెలుస్తోంది.

china troops
గల్వాన్ నుంచి పూర్థిస్థాయిలో చైనా బలగాల ఉపసంహరణ

గల్వాన్​ వద్ద భారత్​-చైనా బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది. పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర చైనా బలగాలు వెనక్కి వెళ్లాయి.

సైనిక కమాండర్ల స్థాయిలో మూడు దఫాలుగా జరిగిన చర్చలతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ దౌత్యంతో సోమవారం ప్రారంభమైన బలగాల తరలింపు ప్రక్రియలో పురోగతి కనిపిస్తోంది.

భారత్​ కూడా పలు ప్రాంతాల నుంచి.. సైన్యాన్ని వెనక్కి రప్పించినట్లు తెలుస్తోంది. అయితే.. నిఘా మాత్రం కొనసాగిస్తోంది.

ఇదీ చూడండి:చైనా విదేశాంగ మంత్రితో డోభాల్​​ చర్చలు

గల్వాన్​ నుంచి వెనక్కి తరలిన చైనా సైన్యం

Last Updated : Jul 8, 2020, 3:52 PM IST

For All Latest Updates

TAGGED:

china troops

ABOUT THE AUTHOR

...view details