అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు పురస్కారాలు ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం. దిల్లీలో జరిగిన 'నారీశక్తి పురస్కార్' కార్యక్రమంలో నారీమణులకు పురస్కారాలు ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. భారత యుద్ధవిమానాల తొలి మహిళా పైలట్లు మోహనా జితర్వాల్, అవనీ చతుర్వేది, భావనాకాంత్లకు అవార్డులు అందించారు కోవింద్.
103 ఏళ్ల బామ్మకు..