తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో పట్టపగలు రూ.50లక్షలు చోరీ - Burglars loot more than 50 lakh

దిల్లీలో పట్టపగలు ఓ ఇంట్లో చొరబడిన నలుగురు దొంగలు రూ.50 లక్షలు చోరీ చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

దిల్లీలో పట్టపగలు రూ.50లక్షలు చోరీ

By

Published : Sep 28, 2019, 1:00 PM IST

Updated : Oct 2, 2019, 8:21 AM IST

దిల్లీలో పట్టపగలు రూ.50లక్షలు చోరీ

దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో చొరబడిన నలుగురు దొంగలు రూ.50 లక్షల విలువైన సామగ్రిని దోచుకెళ్లారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

దిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మహ్మద్​ ఇమ్రాన్​ పనిచేస్తున్నాడు. ఇమ్రాన్​ కుటుంబసభ్యులు లేని సమయంలో అతని ఇంట్లోకి నలుగురు చొరబడ్డారు. వీరు లోపలికి వెళుతుండగా వరండాలో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను చిత్రీకరించింది.

ఇంట్లో నుంచి 75 తులాల బంగారం, వెండి, రెండున్నర వేలు అమెరికా డాలర్లను దొంగలు తస్కరించారు.

ఇదీ చూడండి: భూటాన్​లో కూలిన భారత హెలికాప్టర్- ఇద్దరు పైలట్లు మృతి

Last Updated : Oct 2, 2019, 8:21 AM IST

ABOUT THE AUTHOR

...view details