తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దర్భంగా-అహ్మదాబాద్​ రైల్లో చెలరేగిన మంటలు

దర్భంగా నుంచి అహ్మదాబాద్​ వెళ్లే రైలులో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఓ బోగీ దగ్ధమైంది. రైల్లోని ప్రయాణికులే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదు.

By

Published : Sep 7, 2019, 9:58 AM IST

Updated : Sep 29, 2019, 6:08 PM IST

దర్భంగా-అహ్మదాబాద్​ రైల్లో చెలరేగిన మంటలు

బిహార్​లో ఘోరప్రమాదం జరిగింది. దర్భంగా నుంచి అహ్మదాబాద్​ వెళ్లే రైలులో మంటలు చెలరేగాయి. ఓ బోగీలో పెద్ద ఎత్తున అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలంలో ఉన్న స్థానికులు, రైల్లోని ప్రయాణికులే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునే పరిస్థితులు లేనట్లు స్థానికులు పేర్కొన్నారు.

దర్భంగా-అహ్మదాబాద్​ రైల్లో చెలరేగిన మంటలు
Last Updated : Sep 29, 2019, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details