తెలంగాణ

telangana

కరోనా రికార్డ్​: 24 గంటల్లో 6,654 కేసులు, 137 మరణాలు

By

Published : May 23, 2020, 9:07 AM IST

Updated : May 23, 2020, 12:54 PM IST

దేశంలో కరోనా క్రమంగా వేగం పెంచుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,654 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 137 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

DAILY CORONA VIRUS UPDATES
DAILY CORONA VIRUS UPDATES

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 137 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 6,654 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

కరోనా రికార్డ్​: 24 గంటల్లో 6,654 కేసులు, 137 మరణాలు

రాష్ట్రాల వారీగా..

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం, కొత్తగా నమోదైన 137 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 63, గుజరాత్- 29, దిల్లీ- 14, ఉత్తర్​ప్రదేశ్​- 14, బంగాల్​- 6, తమిళనాడు- 4, రాజస్థాన్​- 2, మధ్యప్రదేశ్​- 2, ఆంధ్రప్రదేశ్- 2, హరియాణా-1 సంభవించాయి.

కరోనా రికార్డ్​: 24 గంటల్లో 6,654 కేసులు, 137 మరణాలు

ఇదీ చదవండి:లాక్​డౌన్​ వల్ల 2 లక్షల మంది ప్రాణాలు సురక్షితం!

Last Updated : May 23, 2020, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details