తెలంగాణ

telangana

రోడ్డెక్కితే 4 గంటలు అక్కడ కూర్చోవాల్సిందే!

By

Published : Apr 17, 2020, 10:42 AM IST

కరోనా వ్యాప్తి నేపథ్యం లాక్​డౌన్​ కఠినంగా అమలవుతోంది. అయితే మహారాష్ట్రలో 200మంది ఈ నియమాలు ఉల్లంఘించి బయటకు వచ్చారు. పుణె పోలీసులు వారిని మందలించి ఊరుకోలేదు. అందరినీ 4 గంటలపాటు రోడ్డుపై కూర్చోబెట్టారు.

COVID-19: Pune Police made lockdown violators sit on road for 4 hours
లాక్​డౌన్​ నియమాలు ​ఉల్లంఘించారో.. రోడ్డు మీద కూర్చోబెడతాం!

దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు రెండోదశ లాక్​డౌన్​ కొనసాగుతోంది. కొంతమంది మాత్రం తమకేమీ పట్టనట్టు ఆంక్షలను ఉల్లఘించి రోడ్లపైకి వస్తున్నారు. అటువంటివారిని మహరాష్ట్ర పుణెలోని పోలీసులు వినూత్న పద్ధతిలో శిక్షించారు. స్వర్​గేట్​ పరిధిలో 200మందిని 4 గంటలపాటు రోడ్డుపై కూర్చోబెట్టారు.

లాక్​డౌన్​ నియమాలు ​ఉల్లంఘించారో.. రోడ్డు మీద కూర్చోబెడతాం!

"అనవసరంగా ఇంటి నుంచి బయటకు వస్తే ఇదే పరిస్థితి. అందుకే లాక్​డౌన్​ నిబంధనలు పాటించండి. మీ ఆరోగ్యాన్ని కరోనా నుంచి కాపాడుకోండి" అంటున్నారు పోలీసులు.

లాక్​డౌన్​ నియమాలు ​ఉల్లంఘించారో.. రోడ్డు మీద కూర్చోబెడతాం!

అత్యసవరమైతే తప్ప బయట అడుగుపెట్టవద్దని సూచిస్తున్నారు పోలీసులు.

లాక్​డౌన్​ నియమాలు ​ఉల్లంఘించారో.. రోడ్డు మీద కూర్చోబెడతాం!
లాక్​డౌన్​ నియమాలు ​ఉల్లంఘించారో.. రోడ్డు మీద కూర్చోబెడతాం!

ఇదీ చూడండి:కరోనా వేళ 'ఆయుష్‌' పెంచుకొనే మార్గాలివే..

ABOUT THE AUTHOR

...view details