తెలంగాణ

telangana

By

Published : Aug 29, 2020, 9:45 AM IST

Updated : Aug 29, 2020, 10:31 AM IST

ETV Bharat / bharat

కరోనా పంజా: కొత్తగా 76,472 కేసులు, 1021 మరణాలు

దేశంలో కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 76,472 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మహమ్మారి కారణంగా మరో 1,021 మంది మరణించారు.

CORONA UPDATES IN INDIA
దేెశంలో కరోనా వ్యాప్తి

దేశంలో కొవిడ్​-19 ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. కొత్తగా 76,472 కరోనా కేసులు బయటపడ్డాయి. వైరస్​ కారణంగా మరో 1,021 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 34 లక్షల మార్కు దాటింది.

దేశంలో కరోనా కేసుల వివరాలు

రికవరీలో మరింత పురోగతి..

పెరుగుతున్న పాజిటివ్​ కేసులకు అనుగుణంగా.. కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.47 శాతంగా నమోదైంది. మరణాల రేటు కూడా మరింత ఊరట కలిగిస్తూ 1.81శాతానికి పడిపోయింది.

ఇదీ చదవండి:రికవరీలే ఎక్కువ.. మరణాలు తక్కువే!

Last Updated : Aug 29, 2020, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details