తెలంగాణ

telangana

By

Published : May 18, 2020, 9:23 AM IST

Updated : May 18, 2020, 10:53 AM IST

ETV Bharat / bharat

కరోనా రికార్డ్​: 24 గంటల్లో 157 మరణాలు, 5242 కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 157 మంది వైరస్​ బారిన పడి మరణించారు. కొత్తగా 5242 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 96,169 చేరింది.

india corona death toll
భారత్​లో కరోనా కేసులు

దేశంలో రికార్డు స్థాయి కరోనా మరణాలు, కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 5,242 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 157 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

కరోనా రికార్డ్​: 24 గంటల్లో 157 మరణాలు, 5242 కేసులు

రాష్ట్రాల వారీగా

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్​సైట్ ప్రకారం, కొత్తగా నమోదైన 157 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 63, గుజరాత్​- 34, దిల్లీ- 31, బంగాల్​- 6, రాజస్థాన్​- 5, మధ్యప్రదేశ్​- 5, తమిళనాడు- 4, పంజాబ్​- 3; ఆంధ్రప్రదేశ్, బిహార్​, హరియాణా, జమ్ముకశ్మీర్, కర్ణాటక, ఒడిశాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

కరోనా రికార్డ్​: 24 గంటల్లో 157 మరణాలు, 5242 కేసులు

ఇదీ చూడండి:కరోనా వేళ... పోషకాహారంతో రక్షణ

Last Updated : May 18, 2020, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details