ప్రపంచాన్ని కలవర పెడుతున్న కరోనా మహమ్మారిని ఎవరూ నియంత్రించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ను అంతంచేసే విఘ్నేశుడి విగ్రహాన్ని రూపొందిస్తున్నాడు కర్ణాటక హుబ్లీకి చెందిన సచిన్ కుంబర. 'విఘ్న వినాయక్' సందేశంతో దీనిని తయారు చేస్తున్నాడు.
'కరోనా వినాశక విఘ్నేశుడు సిద్ధం!' - hubli latest news
కర్ణాటకలో ఓ యువకుడు వినూత్నంగా వినాయకుని విగ్రహాన్ని రూపొందిస్తున్నాడు. ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారిని నాశనం చేసే సందేశంతో 'కరోనా సంహారి' గణేశ్ ప్రతిమను తయారు చేస్తున్నాడు.
!['కరోనా వినాశక విఘ్నేశుడు సిద్ధం!' Corona destroyer Ganesha getting ready in Hubli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7750316-760-7750316-1592991564993.jpg)
'కరోనా వినాశక విఘ్నేశుడు సిద్ధమవుతున్నాడు'
కరోనా వైరస్కు వ్యాక్సిన్ను ఇంకా కనుగొనలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సచిన్ రూపొందిస్తున్న 'కరోనా సంహారి గణేశ్' అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
కరోనా వినాశక గణేశుడు