తెలంగాణ

telangana

By

Published : Jul 18, 2020, 9:30 AM IST

Updated : Jul 18, 2020, 9:42 AM IST

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 34,884 కేసులు, 671 మరణాలు

భారత్​లో కరోనా కేసులు మరింత ఉద్ధృతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 34,884 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 671 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

covid death toll in india
భారత్​లో కరోనా మరణాలు

భారత్​లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 34,884 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 671 మంది కరోనా బారిన పడి మరణించారు.

  • మహారాష్ట్రలో మహమ్మారి విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,92,589కి చేరింది. 11,452 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో కేసులు 1,60,907కి చేరాయి. 2,315 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కొవిడ్​ బాధితుల సంఖ్య 1,20,107గా ఉంది. మొత్తంగా 3,571 మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో మొత్తంగా 46,430 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణయింది. 2,106 మంది కరోనా కారణంగా చనిపోయారు.
Last Updated : Jul 18, 2020, 9:42 AM IST

ABOUT THE AUTHOR

...view details