తెలంగాణ

telangana

By

Published : Jul 12, 2020, 9:50 AM IST

Updated : Jul 12, 2020, 11:25 AM IST

ETV Bharat / bharat

దేశంలో మరో 28,637 కేసులు.. 551 మరణాలు

భారత్​లో కరోనా మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 28,637 మందికి వైరస్ సోకింది. 551 మంది ప్రాణాలు కోల్పోయారు.

CORONA CASES IN INDIA
ఇండియా కరోనా డెత్ టోల్

భారత్​లో కరోనా కేసులు మరింతగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులో 28,637 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 551 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో మరో 28,637 కేసులు.. 551 మరణాలు
  • మహారాష్ట్రలో కరోనా​ విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,38,461కి చేరింది. 9,893 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో కేసులు 1,30,261కి చేరాయి. 1,829 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కొవిడ్​ బాధితుల సంఖ్య 1,09,140గా ఉంది. మొత్తంగా 3,300 మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో మొత్తంగా 40,069 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 2,022 మంది కరోనా కారణంగా చనిపోయారు.
Last Updated : Jul 12, 2020, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details