తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వెల్'​లో విపక్షాల ఆందోళనలు- స్పీకర్​ తీవ్ర హెచ్చరికలు - పార్లమెంట్​లో వెల్​లోకి వచ్చి వివక్షనేతలు ఆందోళన

లోక్​సభలో విపక్ష నేత సభ్యలు ఆందోళనకు దిగారు. వెల్​లోకి దూసుకెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ వైఖరిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

లోక్​సభలో 'వెల్'​లోకి వచ్చి ఆందోళన చేసిన వపక్షాలు

By

Published : Nov 19, 2019, 2:25 PM IST

'వెల్'​లో విపక్షాలు ఆందోళనలు-ఆగ్రహించిన ఓంబిర్లా

కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ప్రత్యేక భద్రత ఉపసంహరణ, జేఎన్​యూ విద్యార్థులపై లాఠీఛార్జ్‌ వ్యవహారంపై చర్చించాలని లోకసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వెల్‌లోకి వెళ్లి పెద్దపెట్టున నినాదాలు చేశారు.

విపక్ష సభ్యుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సభాపతి ఓం బిర్లా. రేపటి నుంచి వెల్ లోకి వచ్చి ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విపక్షాలు ప్రస్తావించే అన్ని అంశాలపై సరైన మార్గంలో వస్తే చర్చించేందుకు సమయం ఇస్తానని స్పష్టంచేశారు ఓం బిర్లా.

అయినప్పటికీ... విపక్ష సభ్యులు శాంతించ లేదు.

ఇదీ చూడండి : ఇందిరా గాంధీకి మోదీ సహా ప్రముఖుల నివాళులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details