తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్రిస్మస్​ కాంతుల్లో దేశం.. పార్టీ గుర్తులతో కేకులు - భారత్​లో క్రిస్మస్​ సంబరాలు

క్రిస్మస్​ వేడుకలకు దేశం ముస్తాబైంది. నగరాలు, పట్టణాలు క్రిస్మస్ కాంతులతో మెరిసిపోతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులతో కేకులు దర్శనమిస్తున్నాయి.

Christmas eve start in india
క్రిస్మస్ కాంతుల్లో దేశం

By

Published : Dec 24, 2020, 11:23 PM IST

దేశంలో క్రిస్మస్​ కోలాహలం మొదలైంది. క్రిస్మస్​ కాంతులతో దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు ధగధగా మెరుస్తూ ఆకట్టుకుంటున్నాయి. పలు రాష్ట్రాల్లో రాజకీయ వేడికి తగ్గట్లుగా పార్టీ గుర్తులతో క్రిస్మస్ కేకులు తయారుచేశారు. చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు.

క్రిస్మస్​ వేడుకలకు ముస్తాబవుతోన్న కర్ణాటకలోని చర్చి
మంగుళూరులోని చర్చి
మైసూర్​లోని చర్చి
కేరళలో క్రిస్మస్ కాంతులు
కేరళలో..
వంతెనపై వెలుగులు
ఎల్​ఈడీ వెలుగుల్లో
శాంటా స్వారీ
పార్టీ గుర్తులతో కేకులు

ABOUT THE AUTHOR

...view details