దేశంలో క్రిస్మస్ కోలాహలం మొదలైంది. క్రిస్మస్ కాంతులతో దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు ధగధగా మెరుస్తూ ఆకట్టుకుంటున్నాయి. పలు రాష్ట్రాల్లో రాజకీయ వేడికి తగ్గట్లుగా పార్టీ గుర్తులతో క్రిస్మస్ కేకులు తయారుచేశారు. చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు.
క్రిస్మస్ కాంతుల్లో దేశం.. పార్టీ గుర్తులతో కేకులు - భారత్లో క్రిస్మస్ సంబరాలు
క్రిస్మస్ వేడుకలకు దేశం ముస్తాబైంది. నగరాలు, పట్టణాలు క్రిస్మస్ కాంతులతో మెరిసిపోతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులతో కేకులు దర్శనమిస్తున్నాయి.
క్రిస్మస్ కాంతుల్లో దేశం